ఏ పత్రికను ఎవరు ఎక్కువ చదువుతారు

 


 

సాక్షి :  తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక

ఆంధ్రజ్యోతి :  వై.ఎస్.ఆర్.సి.పి, తెరాస పార్టీల్లో  అందరూ తప్పనిసరిగా చదివే పత్రిక

ఈనాడు:  చదవకపోయినా అన్ని పార్టీలవారూ తప్పక కొని, ఇంటికి తెప్పించుకొనే పత్రిక

నమస్తే తెలంగాణ :   కేసిఆర్ కుటుంబ సభ్యుల్లో అత్యధిక ఆదరణ ఉన్న పత్రిక

విశాలాంధ్ర, ప్రజాశక్తి :  ఆయా  పత్రికల సంపాదకవర్గంలో అత్యధికులు చదివే పత్రిక

The Hindu :  చూడకపోయినా, చదవకపోయినా ప్రతి రాజకీయ నాయకుడి చేతిలో, కారులో, కార్యాలయంలో తప్పనిసరిగా ఉండే పత్రిక



 

 

 

 

 

 

4 కామెంట్‌లు:

ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...

  ఈ మీడియా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం అంటే...   ‘ ఈనాడు ’ .. ఆసాంతం (కేవలం) చూడాల్సిన పేపర్   ‘ ఆంధ్రజ్యోతి ’ . .. 3 వ పేజీ (ఎడిట్ పేజీ)...